మాజీ ఎంపీపీని ఘనంగా సన్మానించిన రెడ్డి సంఘం నాయకులు

581చూసినవారు
తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితను రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి మాజీ ఎంపీపీ నిధులు మంజూరు చేయించి ఎంతగానో కృషి చేశారని మండల అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారని రాబోవు రోజుల్లో ఇంకా అత్యున్నత పదవి అధిరోహించి ప్రజల మన్ననలు పొందాలని సంఘం అధ్యక్షుడు ఎడ్ల ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి సంతోష్, వావిలాల అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్