విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన

59చూసినవారు
విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన
ముత్తారం మండలంలోని కేశన్ పల్లి, దర్యాపూర్, ఓడేడు గ్రామాలలో విత్తనాల కొనుగోలుపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవోలు హారిక, శ్రీలేఖలు మాట్లాడుతూ. ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి, రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పంట కాల ముగిసే వరకు బిల్లులను భద్రపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :