ఇంట్లో తండ్రి శవం పరీక్ష కేంద్రంలో తనయుడు

49209చూసినవారు
ఇంట్లో తండ్రి శవం పరీక్ష కేంద్రంలో తనయుడు
ఎల్లారెడ్డిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందగా మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. చదువుకు ఆటంకం కలగకూడదని బంధువులు సర్ది చెప్పడంతో తనయుడు పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో సోమవారం పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి కాశయ్య డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్