కార్మికుల సమస్యల పరిష్కరించాలని వినతి

79చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లేబర్ అధికారికి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం పిట్టల సమ్మయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్