కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ఆది శ్రీనివాస్

579చూసినవారు
కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్ట మొదటిసారి మల్యాల గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్