నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు వర్చువల్గా హాజరుకానున్న కవిత

79చూసినవారు
నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు వర్చువల్గా హాజరుకానున్న కవిత
నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్చువల్‌గా హాజరు కానున్నారు. కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పై విచారణ జరుగుతుంది. ఈ విచారణకు ఈరోజు లిక్కర్ స్కామ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వాదనలను న్యాయస్థానం విననుంది.

సంబంధిత పోస్ట్