కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు: మంత్రి ఉత్తమ్‌

121183చూసినవారు
కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు: మంత్రి ఉత్తమ్‌
గ‌తంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని మంత్రి ఉత్త‌మ్ మండిప‌డ్డారు. "2014లో మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చే చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరాసాగర్ ఏడాదిలో పూర్తయ్యేవి. 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేది. పదేళ్లు దాటింది.. మరో రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. ప్రాజెక్టు వ్యయం పెంచి రూ.18వేల కోట్లకు తీసుకొచ్చారు." అని ఉత్త‌మ్ విమ‌ర్శించారు.

సంబంధిత పోస్ట్