తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13, జూన్ 4న జీతంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.