Apr 18, 2024, 17:04 IST/పాలేరు
పాలేరు
మల్టీ జోన్ లో అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ
Apr 18, 2024, 17:04 IST
అలసత్వంతో పోలీస్ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 జోన్ ఐ జీ ఎ. వి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారిచేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, ఇద్దరు సబ్ - ఇన్స్ స్పెక్టర్లు- ఒకరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ వున్నారు. ఈ సస్పెండ్లలో ఐ. జీ వివరాలు తెలియజేస్తూ పంజాగుట్ట పీస్ ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైంది.