Apr 17, 2025, 17:04 IST/సత్తుపల్లి
సత్తుపల్లి
పెనుబల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
Apr 17, 2025, 17:04 IST
పెనుబల్లి మండలం బ్రమ్మలకుంటలో ఏర్పాటు చేసిన దోడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గురువారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతుల పంటకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పంది వెంకటేశ్వరరావు ఉన్నారు.