గిరి ప్రసాద్ భవన్ లో జరిగే సెమినార్ ను విజయవంతం చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం కామ్రేడ్ గిరిప్రసద్ భవన్ లో గురువారం ఉదయం 10 గంటలకు తొలి శాసలిస్ట్ విప్లవ సారథి కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సెమినార్ లెనినిజం- సమకాలిన ప్రపంచం అనే అంశంపై ప్రధాన వక్త డాక్టర్ ప్రో! యుగల్ రాయలుచే నిర్వహించబడుతుంది కావున పార్టీ కార్యకర్తలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సెమినార్ విజయవంతం చేయవలసిందిగా బుధవారం కొనిజర్ల మండల సిపిఐ కార్యదర్శి వేములకొండ రమేష్ తెలియజేశారు.