ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

64చూసినవారు
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అన్నారు. గురువారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాలకు చెందిన 37మంది లబ్ధిదారులకు రూ. 11 లక్షల 50వేలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్