ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బుల్లెట్ బైక్

53చూసినవారు
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బుల్లెట్ బైక్
ఖమ్మం నుండి కూసుమంచి మండలం తుమ్మగూడెం వెళ్తున్న ఖమ్మం డిపోకి చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి వస్తున్న టూ వీలర్ శనివారం కేశవపురం స్టేజీ వద్ద ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడడంతో గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కూసుమంచి పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్