సాయినాధుని మాలదారణతో ప్రారంభమైన గురుపౌర్ణమి వేడుకలు

78చూసినవారు
సాయినాధుని మాలదారణతో ప్రారంభమైన గురుపౌర్ణమి వేడుకలు
ఖమ్మం గాంధీచౌక్ లో గురుపౌర్ణమి వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆషాడ శుద్ధ పౌర్ణమి నుంచి వేడుకలను ప్రారంభించి పదకొండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో సాయినాథునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు, నగర సంకీర్తనలు, గ్రామోత్సవాలు, ఊరేగింపులు, కోలాట కార్యక్రమాలు నాథుని మందిరాలు భక్తులతో కోలాహలంగా 11 రోజుల పాటు ఉంటాయన్నారు.

ట్యాగ్స్ :