SLBC వద్ద సహాయక చర్యలను వేగవంతం చేయండి: సీఎం రేవంత్

81చూసినవారు
SLBC వద్ద సహాయక చర్యలను వేగవంతం చేయండి: సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సూచించారు. నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్