రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

20912చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుందూరుపాడు మండలానికి చెందిన వ్యక్తి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుర్ఘటన ఆదివారం తల్లాడ మండల పరిధిలో చోటుచేసుకుంది. తల్లాడ నుండి జూలూరుపాడు వెళ్లే మార్గంలో లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి మరణించినట్లు సమాచారం. మృతుడు జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గార్లపాటి నరసింహారావు అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్