అక్రమ కట్టడాలపై ఎంపీడీవోకు ఫిర్యాదు

69చూసినవారు
అక్రమ కట్టడాలపై ఎంపీడీవోకు ఫిర్యాదు
సత్తుపల్లి మండలంలోని గంగారాంలో గుట్ట బజార్, జామతోటలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న మందపాటి శ్రీనివాస్ రెడ్డి (వాసు రెడ్డి )పై గ్రామస్థులు ఎంపీడీవో ఆర్సీహెచ్ నాగేశ్వరరావుకు సోమవారం పిర్యాదు చేశారు. గతంలో కూడా అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని, వాటిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. త్వరలో ఖమ్మం కలెక్టర్ ను కలిసి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్