ప్రతి ఒక్కరూ మొక్కలను నాటండి: మంత్రి

69చూసినవారు
అధికారంలో ఉన్నా లేకున్నా ఆషా స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కొండా సురేఖ అభినందించారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం సత్తుపల్లికి వచ్చిన ఆమె మంత్రి పొంగులేటితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మొక్క నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకి నీడను ఇస్తాయని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్