విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే

57చూసినవారు
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. ఏన్కూరు గురుకుల విద్యాలయంలో కొనసాగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే షీల్డ్, బహుమతులను అందజేశారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్