కిడ్నాపర్‌ని పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)

50చూసినవారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. రాజేంద్రనగర్‌లోని ఓ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. హైదర్‌గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. గమనించిన స్థానికులు కిడ్నాపర్‌ని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని తల్లిదండ్రులకు వద్దకు క్షేమంగా చేర్చారు.

సంబంధిత పోస్ట్