ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టిన KKR

65చూసినవారు
ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టిన KKR
ఐపీఎల్-2024 ఫైనల్ లో కోల్‌కాతా ఘన విజయం సాధించింది. దీంతో మూడో ఐపీఎల్ ట్రోఫీని KKR ఖాతాలో వేసుకుంది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కప్పు నెగ్గింది. ఈ మెగా టోర్నీలో MI(5), CSK (5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కాతా నైట్ రైడర్స్(3) నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్