రాజస్థాన్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 67 బంతులు ఆడిన కోహ్లీ 4 సిక్సర్లు, 9 ఫోర్లతో 100* మార్క్ను అందుకున్నాడు. మరో వైపు కింగ్ కోహ్లీ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో 7,500 రన్స్ చేసిన తొలి బ్యాటర్గా ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధవన్(6,755), డేవిడ్ వార్నర్(6,545), రోహిత్ శర్మ(6,280), సురేశ్ రైనా(5,528) ఉన్నారు.