సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: సిర్పూర్ ఎమ్మెల్యే

77చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిరసన ర్యాలీ దీక్షకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బుధవారం సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ మాటకు కట్టుబడి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్