వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్ బాస్కెట్ ల పంపిణీ

75చూసినవారు
రెబ్బెన మండలంలోని గోలేటిలోని ఓల్డ్ ఏజ్ హోమ్ (వృద్దశ్రమం)లో ఉన్న వృద్దులకు శనివారం పండ్లు, బిస్కెట్, బ్రెడ్ లను లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కోలే శ్యాంరావ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జన్మదినాన్ని పురస్కరించుకొని వృద్దులకు పండ్లు పంపీణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వడై అరుణ్ కుమార్, ఇగురపు సంజీవ్, నగోశా విలాస్, ఓరగంటి రంజిత్, కొట్రాంగి రాజశేఖర్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్