జర్నలిస్ట్ కి న్యాయం చెయ్యాలి: ఏబీజేఎఫ్

552చూసినవారు
జర్నలిస్ట్ కి న్యాయం చెయ్యాలి: ఏబీజేఎఫ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ (ఏబీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు జాడి దిలీప్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట్రాజ్ గత సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఆగంతక దుండగులు అతనిపై దాడి చేయటాన్ని ఖండిస్తూ.. పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్