భూ కబ్జాకు పాల్పడుతున్న నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

2557చూసినవారు
భూ కబ్జాకు పాల్పడుతున్న నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
రెబ్బెన మండల కేంద్రం జాతీయ రహదారి ప్రక్కన జర్నలిస్టులకు సంబంధించిన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం భూమిని భూ కబ్జా చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడినిపై తహశీల్దార్ సమీర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ శనివారం మాట్లాడుతూ. బీఆర్ఎస్ నాయకుడు పందిర్ల మధునయ్య పత్రిక విలేకరి అంటూ భూ కబ్జా చేసి నిర్మాణం కొనసాగిస్తున్నాడని అన్నారు.

సంబంధిత పోస్ట్