కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల బాబాసాగర్ గ్రామంలో గత 5 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన నాయిని కీర్తిని చూసి చలించి పోయిన సామాజిక కార్యకర్తలు, గ్రామస్తుల సమక్షంలో అనాధ ఆశ్రమ నిర్వాకులు కుమార్ కు అప్పజెప్పి మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమానికి తరలించడం జరిగింది.