టాస్క్ ఫోర్సు తనిఖీలు

582చూసినవారు
సిర్పూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఆబ్కారీ టాస్క్ ఫోర్సు పోలీసులు సోమవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వ్యాపారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు మద్యం విక్రయాలు, కల్తీ అమ్మకాలపై ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశారు. బెజ్జూరులోని లైసెన్సు మద్యం దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆబ్కారీ పోలీసులను సంప్రదించినప్పటికీ, వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

ట్యాగ్స్ :