తునికాకు కూలీల ఆందోళన

75చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో ఎక్స్ రోడ్ వద్ద సోమవారం తునికాకు కూలీలు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ. తునికాకులు కోసి నాలుగు నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు చెల్లించడం లేదని అన్నారు. అందుకే రాస్తా రోకో నిర్వహించామని అధికారులు త్వరగా తమకు డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్