భారీ గంజాయి పట్టివేత

57చూసినవారు
ఐదు వేర్వేరు కేసుల్లో 319 కిలోల గంజాయిని భద్రాచలంలో ఆబ్కారీ సీఐ రహీమున్నీషా ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రెండు కార్లు, స్కూటీ, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 79. 75లక్షలు ఉంటుంది. ఖమ్మం డీసీ జనార్దన్ రెడ్డి, భద్రాద్రి జిల్లా ఏసీ గణేశ్, ఎక్సెజ్ సూపరింటెండెంట్ జానయ్య మంగళవారం వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్