29 అడుగులకు తగ్గిన గోదావరి వరద

75చూసినవారు
రెండు రోజుల నుంచి నెమ్మదించిన గోదారమ్మ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 34. 9 అడుగులకు ఉండగా, సోమవారం ఉదయం 29 అడుగులకు చేరినట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టడంతో ముప్పు ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్