పాల్వంచలో మృగశిర కార్తె సందడి

572చూసినవారు
మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో చేపల మార్కెట్ల వద్ద సందడి నెలకొంది. ఇతర ప్రాంతాల నుండి పలువురు చాపలు తీసుకువచ్చి పట్టణ ప్రధాన కూడళ్ళలో అమ్ముతున్నారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్