ఫ్లయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు

2253చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు మండల పరిధిలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఫ్లయ్యింగ్ స్క్వాడ్ శనివారం వాహానాలను తనిఖీ చేశారు. మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రతీ వాహానాన్ని నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ. 50వేలకు మించి నగదును తీసుకెళ్లొద్దని వాహనదారులకు సూచించారు. ఈకార్యక్రమంలో ఫ్లయ్యింగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్