మొదటి పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన మంత్రి

56చూసినవారు
అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ని పూసుగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు, దీనిలో భాగంగా అశ్వాపురం మండలం బి. జి కొత్తూరు వద్ద పంప్ హౌస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసారు.

సంబంధిత పోస్ట్