పార్టీ కార్యాలయం శుభ్రం చేసిన సీనియర్ నేత

534చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ సిపిఎం పార్టీ నాయకుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలానికి చెందిన చిలుకా బాల్ రెడ్డి ఆదివారం స్వయంగా సిపిఎం పార్టీ కార్యాలయాన్ని శుభ్రం చేశారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చీపురుతో పాచి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఈ తరం నాయకులు బాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్