గంగమ్మ ఆలయంలో చోరీ

76చూసినవారు
గంగమ్మ ఆలయంలో చోరీ
రాజోలి మండల కేంద్రంలో శ్రీ గంగాభవాని ఆలయంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఆలయంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసిన అనంతరం అర్చకులు వినోద్ కుమార్ ఆలయానికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. సాయంత్రం పూజలు చేసేందుకు గుడిలోనికి రాగా వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్