సెంచరీతో మెరిసిన మంధాన

70చూసినవారు
భారత్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీ(100)తో అదరగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. మంధాన 122 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 100 పరుగులు చేసింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ 59, యస్తిక 35, జెమీమా 22 రన్స్ చేశారు. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్