బిజెపి ఇంటింటి ప్రచారం

74చూసినవారు
బిజెపి ఇంటింటి ప్రచారం
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో ఆదివారం బిజెపి పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి బిజెపి పార్టీ తరఫున బరిలో నిలిచిన పోతుగంటి భరత్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు వెంకటేశ్వర్లు, మోహన్ యాదవ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్