నారా లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శ

79చూసినవారు
నారా లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడే ఒప్పుకున్నాడని, పదునైన రాయితో దాడి చేశాడని ఆయన చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. పశువుల కంటే హీనంగా దిగజారాడని, లోకేష్ సంస్కార హీనుడని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్