దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

1076చూసినవారు
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బుధవారం దోమల నివారణకు పురపాలిక వారు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని 19 వ వార్డులో మురుగు కాలువల్లో పేరుకున్న పూడికను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దోమల బెడద తీవ్రంగా ఉండడంతో కాలనీలో చర్యలు చేపట్టామని పుర కమిషనర్ సత్య బాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్