కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

52చూసినవారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సొంత గ్రామం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ కు వెళ్లారు. కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి సొంత నియోజకవర్గం కొడంగల్ శనివారం రాత్రి తన నివాసంలో బస చేసి ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్