జడ్చర్లలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

66చూసినవారు
జడ్చర్లలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో బుధవారం ఉదయం జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస మార్గంలో తెల్లదొరలను తరిమికొట్టి అఖండ భారతవానికి విముక్తి కలిగించిన జాతిపిత మహాత్మా గాంధీ అని వక్తులు అన్నారు.

సంబంధిత పోస్ట్