జంగంరెడ్డిపల్లిలో అయోధ్య రామయ్య అక్షింతలు పంపిణీ

58చూసినవారు
జంగంరెడ్డిపల్లిలో అయోధ్య రామయ్య అక్షింతలు పంపిణీ
నారాయణ పేట్ జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో అయోధ్య రామయ్య ఆహ్వాన అక్షింతలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం గ్రామపెద్దలు, యువకులు అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల్లో తిరుగుతూ ఇంటింటికి పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్