క్షణికావేశంలో భార్యను చంపిన భర్త

56చూసినవారు
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతి కిరాతకంగా భార్య గొంతు కోసి కిరతంగా చంపాడు. స్థానికులు తెలపిన ప్రకారం రాములు మద్యానికి బానిసై తరచూ జ్యోతితో గొడవ పడేవాడు. ఈ ఘటనతో గురువారం ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాములు క్షనికావేశంలో భార్యను కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్