బిజినాపల్లి మండలంలో బీఆర్ఎస్ ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
బిజినాపల్లి మండలంలో బీఆర్ఎస్ ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా. అర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేసిన మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బిజినపల్లి మండలంలోనీ పలు తండాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బిఆర్ ఎస్ పార్టీని గెలిపించాలనికోరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్