విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి: డీఈఓ

59చూసినవారు
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి: డీఈఓ
చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల జీవితాల్లో రంగుల వెలుగులు నింపి వారి సంపూర్ణ ఎదుగుదలకు ఉపాధ్యాయులు అక్షరాలతో రంగులు వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు అన్నారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పండిత పరిషత్ ఉపాధ్యాయులు డీఈఓకు రంగులు పూస్తూ హోలీ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. జీవితం అనే చదువును సప్త రంగులద్దుతూ విద్యార్థులకు నేర్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్