అభివృద్ధిని చూసి ఓటు వేయండి

59చూసినవారు
గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ధన్వాడ మండలం ఎంనోనిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మన్నే శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్