వైఎస్ వివేకాది గుండెపోటని ప్రసారం చేసింది భారతినే: షర్మిల

53చూసినవారు
వైఎస్ వివేకాది గుండెపోటని ప్రసారం చేసింది భారతినే: షర్మిల
వివేకా హత్య కేసులో సీఎం జగన్ భార్య భారతిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. 'వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేసింది.. ఆ ఛానల్ ను నడిపించే సీఎం జగన్ భార్య భారతి. అలా ప్రసారం చేయడానికి గల కారణాన్ని ఇప్పటివరకు చెప్పలేకపోయారు. ఎంపీ అవినాష్ అమాయకుడేం కాదు. హత్య కోసం రూ.40 కోట్ల ఒప్పందం జరిగింది. వివేకా విషయంలో అన్యాయం జరిగింది కాబట్టే జగన్ కు ఎదురు తిరిగా' అని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :