కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ

84చూసినవారు
కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ
వనపర్తి మున్సిపల్ పరిధిలోని 27వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేఘా రెడ్డి మాట్లాడుతూ. పార్టీలో అందరికీ సముచితస్థానం కల్పించి అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మహేష్, కృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్