ఎంపీఎన్నికలు ముగిసిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ: మేఘారెడ్డి

55చూసినవారు
ఎంపీఎన్నికలు ముగిసిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ: మేఘారెడ్డి
ఎంపీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేపడతామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. మంగళవారం మాట్లాడుతూ. రానున్న ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ప్రతి నిరుపేద కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. రైతు భరోసా పంట సహాయం తోపాటు, ఆగష్టు 15 నాటికి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్