ప్రశాంత్ మృతి కి మాజీ మంత్రి సంతాపం

70చూసినవారు
ప్రశాంత్ మృతి కి మాజీ మంత్రి సంతాపం
బోయ ప్రశాంత్ విద్యుత్ షాక్ తో మృతి చెందడం తో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బోయ ప్రశాంత్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఆసుపత్రికి వెళ్లి పార్ధివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రశాంత్ మృతి చెందడం దురదృష్టకరమని నిరంజన్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్